ప్రస్తుతకాలంలో అమ్మాయిలకు , అబ్బాయిలకు బరువు అన్నది పెద్ద సమస్యగా మారింది. నేటి జంక్ఫుడ్ , బిజీ లైఫ్ , సమయానికి ఆహారం తీసుకోకపోవడం , వండ...
ప్రస్తుతకాలంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు బరువు అన్నది పెద్ద సమస్యగా మారింది. నేటి జంక్ఫుడ్, బిజీ లైఫ్, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వండుకునే సమయం లేకపోవడం. ఇలాంటి అనేక కారణాల చేత అంతకంతకూ స్థూలకాయ సమస్య పెరిగిపోతుంది. మరి దీన్నుండి బయటపడాలంటే ఏం చేయాలి.అదీ నీరసం రాకుండా... సౌందర్యానికి ఆపద వాటిల్లకుండా! ఎందుకంటే, డైటింగ్ పేరిట పస్తులుండి ఆసుపత్రుల పాలవుతున్న అమ్మాయిలను మనం చూస్తున్నాం. ఆహారంలో ఈ క్రింది వాటిని భాగంగా చేస్తే ఎలాంటి కొవ్వు లేకుండా పోషకాహారం మీ శరీరానికి అందిస్తున్నట్లే! నాజూగ్గా మారడానికి ఇది ఒక చక్కటి మార్గం. బరువు తగ్గాలంటే ఈవిధంగా మీరు ఆచరించండి
- మొదటి రోజు : ఆపిల్, కమల, దానిమ్మ, బత్తాయి, జామ, మొదలైన రకాల పండ్లను మూడు పూటలా ఆహారముగా తీసుకొనకొండి, అందులోను పుచ్చకాయ, తినే దోసకాయను ఎక్కువగా తీసుకొండి. అరటిపండు మాత్రము తినకండి
- రెండవ రోజు : ఉదయాన్నే ఫలాహరముగా బంగాళ దుంపలను ఉడకబెట్టి ఆహారముగా తీసుకొనవలెను, తదుపరి అన్ని రకాల కూరగాయలను పచ్చిగా గాని, ఉడక బెట్టినవి గాని తినకొండి. కొబ్బరి మాత్రము తినకండి !
- మూడవ రోజు : పండ్లు కాయగోరలు కలపి అనగా మిక్స్ చేసి తినండి. అరటి పండు, బంగాళదుంప మాత్రం తినవవద్దు.
- నాలుగువ రోజు : ఉదయము రెండు అరటి పండ్లు + ఒక గ్లాసు పాలు. మద్యపానము రెండు అరటి పండు + ఒక గ్లాసు పాలు. రాత్రి రెండు అరటి పండ్లు + ఒక గ్లాసు పాలు మరియు కూరగాయల సూప్ తీసుకోవచ్చు.
- ఐదవ రోజు : ఈరోజు ఒక్క కప్పు రైస్, మరియు ఆరు బంగాళదుంపలు + పన్నండు గ్లాసులు మంచినీరు త్రాగండి.
- ఆరవ రోజు : ఈరోజు ఒక్క కప్పు రైస్, పచ్చికూరగాయలు వుడికించినటువంటివి మాత్రమే తీసుకోవాలి.
- ఏడవ రోజు : ఈరోజు ఒక్క కప్పు రైస్ + పచ్చికూరగాయలువుడ్డికేపేట్టినవి తీసుకోవాలి, ఒక కప్పు పండ్లరసం తీసుకోవాలి.
వారం రోజుల తరవాత మీరు స్లీమ్ గా తయ్యారవడామే కాకుండ, మీ చర్మం కుడా నిగరింపు పొందుతుంది.
COMMENTS